Home » pakistan pm Shehbaz Sharif
బాంబుల మోతతో పాకిస్తాన్ దద్దరిల్లుతోంది. పాక్ ప్రధాన నగరాలను భారత్ టార్గెట్ చేసింది.
ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్థాన్ త్రోవర్ అర్షద్ నదీమ్పై నజరానాల వర్షం కురుస్తూనే ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు అభినందనలు తెలిపారు.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొట్టిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన పెషావర్లోని గిల్గిత్ - బాల్టిస్తాన్ ప్రాంతంలోని దియామిర్ పరిధి షాతియల్ చౌక్ వద్ద చోటు చేసుకుంది.
ప్రస్తుత పరిస్థితుల నుంచి పాకిస్థాన్ను గట్టెక్కించేందుకు ప్రధాని షాబాజ్ అహ్మద్ ముందు ఓ మార్గం ఉందట. కొత్త రుణంకోసం అంతర్జాతీయ దవ్ర్య నిధి (ఐఎంఎఫ్)ను అభ్యర్థించడం. అయితే, సౌదీ అరేబియా, యూఏఈల మాదిరిగా ఐఎంఎఫ్ అంత తేలిగ్గా రుణం ఇచ్చే అవకాశాలు �
భారత్తో మూడు యుద్ధాలు చేశాం. కానీ, ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగింది. మేం గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం అని పాకిస్థాన్ ప్రధాని షాబాబ్ షరీఫ్ అన్నారు. భారత్తో నెలకొన్న సమస్యలు పరిష్కరించేం�
మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల వ్యాన్పై కాల్పులు జరిపారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. మనం తప్పు చేయకూడదు. ఉగ్రవాదం పాకిస్తాన్ యొక్క ప్రధాన సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. మా సాయుధ దళాలు, పోలీసు
ఇంగ్లాండ్ జట్టుపై టీమ్ ఇండియా ఓటమితో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్లో ఈ ఆదివారం.. 152/0 వర్సెస్ 170/0 .. అంటూ ట్వీట్లో పాక్ ప్రధాని పేర్కొన్నాడు.
క్యాలిఫోర్నియాలోని ఇర్విన్లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను �
భారత్తో సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 77వ సెషన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.