Home » pakistan pm Shehbaz Sharif
పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. దేశంలో ప్రజలు వరదల్లో చిక్కుకొని చస్తున్నా పాక్ ప్రధానికి మాత్రం పట్టనట్లుగా భారత్ పై మరోసారి విషాన్నికక్కాడు. సాయమందిస్తామని
పాకిస్థాన్లో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తూ ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రభుత్వ పాలన తీరుపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. పెట్రోల్ ధరల నుంచి నిత్యావసర వస్తువుల ధరలుసైతం భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు స్థానిక ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పాక్ ప్రజలు ఎక్కువగా వినియోగించే గోదుమల ధరలు భార�
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను తాను ఓ 'మజ్నూ'గా అభివర్ణించుకున్నారు. ఉర్దూలో 'మజ్నూ' అంటే అవివేకి, బుద్ధిలేనివాడు అనే అర్థాలు ఉన్నాయి.
పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై కేసు నమోదైంది. ఆ ఆదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్తో పాటు మరో 150 మందిపై ఎఫ్ఐఆర్
పాకిస్థాన్ నూతన ప్రధానిగా నియామకమైన షెహబాజ్ షరీఫ్ పాక్ - ఇండియా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఈనెల 11న పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..