Pakistan prisons

    జాలర్లకు 5లక్షలు ఆర్థికసాయం

    January 7, 2020 / 03:03 PM IST

    పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్య కారుల పట్ల  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 20 మంది ఆంధ్రా జాలర్లకు  ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి గన్�

    పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారత ఖైదీలు 

    January 2, 2019 / 02:20 AM IST

    ఢిల్లీ : పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. వీరిలో 483 మంది జాలర్లు, 54 మంది సాధారణ వ్యక్తులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. అనుమతి లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్తాన్ భారత జాలర్లను పలుమార్లు అరెస్టు చేసింది.

10TV Telugu News