Home » Pakistan Supreme Court
ఓటింగ్ కు ప్రతిపక్షాలన్నీ హాజరు కాగా.. అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా గైర్హాజర్ అయ్యారు.
అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాక్ అటార్నీ జనరల్, డిప్యూటీ అటార్నీ జనరల్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక.. దేశ ప్రజలను...
ఆడపిల్లలపై వివక్ష చూపుతూ, చదువుకు దూరం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సమయంలో ఒక మహిళను దేశ అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మిస్టర్ పీఎం.. హంతకులతో చర్చలా అంటూ నిలదీసింది. 2014లో పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన మారణకాండపై ఇమ్రాన్ఖాన్ను కడిగి పారేసింది.