Home » pakistan team
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిధ్య పాకిస్థాన్ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ, ఐపీఎల్ టోర్నీపై తన అక్కస్సును వెల్లగక్కాడు..
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను పాకిస్థాన్ గెలుచుకుంది.
షేన్ వాట్సన్ కు ఐపీఎల్, ప్రధాన యూఎస్ఏ లీగ్ లో కామెంటేటర్ గా ముందుగానే ఒప్పందాలు కలిగి ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ప్రపంచ కప్ లో టాప్ -8లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోపీ- 2025లో చోటు దక్కించుకుంటాయి. ఈ రోజు పాక్ పై జరిగే మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా చాంపియన్స్ ట్రోపీ-2025లోకి ప్రవేశించాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. గత 10 వన్డే మ్యాచ్ లలో ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు భారీ స్కోర్లు చేశాయి. అయితే..
పాక్ జట్టుపై విజయం తరువాత స్టేడియంలో అఫ్గాన్ ఫ్లేయర్స్ సంబురాలు చేసుకున్నారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు.
పాకిస్థాన్ - అఫ్గాన్ మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో.. భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈనెల 14న తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని 1,32,000 మంది వీక్షించే వీలుగా సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింద
శ్రీలంకతో మ్యాచ్ తరువాత డ్రెస్సింగ్ రూంలో కెప్టెన్ బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది గొడవపడ్డారని తెలిసింది. కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన సరిగా లేదని అసహనం వ్యక్తం చేయడంతో