Home » pakistan terrorists
పేరుకు గొప్పగా బోర్డర్ యాక్షన్ టీమ్ అని ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి.. అందులో జవాన్లతో పాటు ఉగ్రవాద కమాండోలను రిక్రూట్ చేసుకుంది పాకిస్థాన్.
కశ్మీర్లో వరుస టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ.. మనకు కంటిమీద కనుకు లేకుండా చేసే ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాసెస్లోనే మరోసారి భారత నిఘా వ్యవస్థకు పాక్ దిగజారుడు చర్యలు తెలిశాయి.
హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసు దర్యాఫ్తు వేగవంతం చేశారు పోలీసులు. ఉగ్రవాదులకు సహకరించిన అబ్దుల్ కలీంను అరెస్ట్ చేసి ప్రశ్నించారు హైదరాబాద్ సిటీ పోలీసులు.
2021 ఏడాదికి గానూ..ఏకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, రాకెట్ లాంచర్లు, బాంబులు మరియు హ్యాండ్ గ్రెనేడ్లు మరియు మందుగుండు సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు
భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపారు. ఈఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ, మరో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు మృతి చెందారు.
అనుకున్నదే అయ్యింది. అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం షురూ అయింది. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు
దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు.