Home » Pakistan
ఆసియాకప్ (Asia Cup) 2023లో మ్యాచులకు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. పలు మ్యాచులకు అంతరాయం కలిగించడంతో డక్త్ లూయిస్ పద్దతిలో మ్యాచులను నిర్వహించారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45మంది మహిళా టీచర్లపై అత్యాచారాలకు పాల్పడ్డాడు ప్రిన్సిపాల్. వారిని బెదిరించి..భయపెట్టి లొంగదీసుకుని అత్యాచారాలకు తెగబడ్డాడు.
పాకిస్తానీ టిక్ టాక్ సంచలనం హరీమ్ షా భర్త బిలాల్ కిడ్నాప్ అయ్యారు. తన భర్త కిడ్నాప్ వెనుక పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ హస్తం ఉందని హరీమ్ షా ఆరోపిస్తుంటే.. ఆమె అత్తగారు మాత్రం సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టుల వల్ల
క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ (asia cup) 2023లో భాగంగా పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ను అంపైర్లు రద్దు చేశారు.
గతంలో వన్డే మ్యాచుల్లో భారత్ – పాకిస్థాన్ తలబడినప్పుడు పలుసార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
1984లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లు పదహారు సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్లు ఆడగా.. మూడు మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో తలపడ్డాయి.
ఇరు జట్ల మధ్య పోరు జరగనున్న వేళ పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుముంటున్నాయి. పెరుగుతున్న ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
భోజనం చేస్తున్న ఓ వ్యక్తి వద్దకు వచ్చిన మరో వ్యక్తి అతడి టోపీని తీసి కిందపారేశాడు. అనంతరం..
ఆసియా కప్ -2023 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడుతుంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీలో మ్యాచ్ జరగనుంది.