Home » Pakistan
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి శనివారం పోలీసులు చొచ్చుకుని వచ్చి హడావుడి చేశారు. ఇట్లో ఉన్న కొంత మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఒక పని నిమిత్తం దేశ రాజధాని ఇస్లామాబాద్ ప్రయాణం అయిన కొద్ది సమయానికే �
పాకిస్థాన్ ప్రజలకు ఓ సందేశం ఇస్తూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో పోస్ట్ చేశారు. తనను జైలులో ఉంచినా, చంపేసినా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. పాక్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చ�
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్య�
బుధవారం దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ దేశాల నుంచి భారతీయులకు హోలీ శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇందులో భాగంగా నవాజ్ షరీఫ్ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాప్పీ హోలీ’’ అని ట్వీట్ చ�
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం పాకిస్తాన్కు ఇది కొత్తేం కాదు. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్లోని బాలాకోట్లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్ప�
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.
పాకిస్థాన్లో పోలీసులు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది పోలీసులు మరణించడంతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు లాహోర్ లోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ తీవ్�
ఓ తండ్రి కూతురుని బంగారపు ఇటుకలతో తులాభారం వేశాడు. కూతురు బరువుకు సమానమైన బంగారపు ఇటుకలను అల్లుడికి కట్నంగా ఇచ్చాడు.
యూఎన్హెచ్ఆర్సీ (ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి)లో కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ వ్యాఖ్యలకు భారత్ మరోసారి దీటుగా సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదం, ఆ దేశంలో మైనార్టీలపై దాడులకు పాల్పడటం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ�