Home » Pakistan
కుకింగ్ షో కోసం పోటీదారులను ఎంపిక చేస్తున్న నిర్వాహకులకు షాకిచ్చిందో మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్లో ‘ద కిచెన్ మాస్టర్’ పేరుతో ఒక టీవీ కుకింగ్ షో రాబోతుంది. ఈ షో కోసం నిర్వాహకులు పోటీదారుల్ని ఎంపిక చేస్తున్నారు. షోలో పాల్గొనాలి అన�
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు. చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉం�
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఫార్మా సంస్థలు ఔషధాల తయారీని భారీగా తగ్గించాయి. దీంతో కొత్తగా ఔషధాలు మార్కెట్లో దొరకని పరిస్థితి. అలాగని విదేశాల నుంచి దిగుమతి చేుసుకునే పరిస్థితి కూడా లేదు. ఔషధాలతోపాటు వైద్య పరికరాలు కూడా దొరకడం లేదు.
పాకిస్తాన్కు మిలిటరీ సాయం, చైనాకు వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల కింద.. ఇలా చాలా దేశాలకు కూడా అమెరికా సాయం అందిస్తుంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆయా దేశాలకు అందించే సాయాన్ని ఆపేస్తామని నిక్కీ హేలీ ప్రకటించారు.
పాకిస్థాన్ కు ఎట్టకేలకు అప్పు దొరికింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ కు అప్పు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కు ఆ దేశ మిత్రదేశం చైనా రూ.5.8 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. రెండు-మూడు
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మ�
తాజాగా పాకిస్తాన్ను ఆ దేశంలోనే విమర్శించారు బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్. 26/11 ముంబై దాడుల సూత్రధారులు పాకిస్తాన్లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన ఆ దేశంలోనే విమర్శించారు. ప్రముఖ కవి ఫయాజ్ అహ్మద్ ఫయజ్ స్మారకార్థం పాకిస్తాన్లో ఇట�
అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. ఇక పోతే, అదే తాలిబన్ తొందరలో పాకిస్తాన్ను సైతం హస్తగతం చేసుకుంటుందని బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఏదో ఒక రోజు తాలిబన్ల చేతిలో పాకిస్తాన్ వెళ్తుందంటూ ఆమె చ�
పాకిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారీగా ఆయుధాలు ధరించి పాకిస్తాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులతోపాటు నలుగురు పోలీసులు, పౌరులు చనిపోయారని కరాచీ పోలీసులు తెలిపారు.
ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి ద�