Home » Pakistan
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్
పాకిస్తాన్ లో వికీపిడియాను బ్లాక్ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ ను తొలగించాలని స్థానిక ప్రభుత్వం వికీపిడియాకు నోటీసులు ఇచ్చింది. వికీపిడియా వెబ్ సైట్ ను పాకిస్తాన్ బ్లాక్ చేసింది.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా పెషావర్ లో జరిగిన దాడులు, ఉగ్రమూకల వల్ల అంతర్జాతీయంగా దేశానికి జరుగుతున్న నష్టంతో ఉగ్రవాదంపై కూడా పాక్ తీరు కాస్త మార�
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ సీపీఐ ద్రవ్యోల్బణం 1975 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరింది. డిసెంబరులో 24.47 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం జనవరిలో 27.55 శాతానికి చేరింది. 1975 మేలో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 27.77 శాతం�
2009లో పాకిస్థాన్, ఇరాన్ మధ్య గ్యాస్ పైప్లైన్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్ తన భూభాగంలో దాదాపు 800 కిలో మీటర్ల మేర పైప్లైన్ వేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన తరువాత ఇరాన్ పాకిస్థాన్కు గ్యాస్ సరఫరా చేయాల్సి
ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల తమ దేశంలో ఆహార, ఎరువుల కొరత ఏర్పడిందని అమెరికాలోని పాక్ రాయబారి మసూద్ ఖాన్ చెప్పారు. పాకిస్థాన్ కోలుకుంటున్న సమయంలో వరదలు ముంచెత్తాయని పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయని చెప్పారు. పాక్ లో వ్యవ�
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నిధుల కేటాయింపు 13 శాతం ఎక్కువగా ఉంది. 2023-24కుగాను రక్షణ శాఖకు రూ.5.39 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.5.25 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనాతోపాటు, పాకిస్తాన్ నుంచి కూడా ఇండియాకు ప్రమ�
ప్రార్థనలు చేస్తున్న సమయంలో భారత్ లోనూ భక్తులను ఎవరూ చంపలేదని, తమ దేశంలోని పెషావర్ లో మాత్రం మసీదులో ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందని పాక్ రక్షణ శాఖ మంత్రి క్వాజా అసీఫ్ అన్నారు. పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి ద
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ బృందం ఆ దేశానికి చేరుకుంది. రుణాల విషయంలో తొమ్మిదో సారి సమీక్ష నిర్వహించనుంది. చాలా కాలంగా ఐఎంఎఫ్ నుంచి పాక్ కు నిధులు నిలిచాయి. పాక�
పాకిస్థాన్లోని పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసు అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 83మంది ప్రాణాలు కోల్పోయారు. 157మంది తీవ్రంగా గాయపడ్డారు.