Home » Pakistan
గ్రిడ్ వైఫల్యం వల్ల పాకిస్థాన్ లోని పలు నగరాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ పై విద్యుత్ కట్ రూపంలో మరో పిడు�
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు మహీన్ ఫైసల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రౌడీ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు బాలికపై సహవిద్యార్థులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాద�
Republic Day: భారత గణతంత్ర దినోత్సవ వేళ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దుందుడుకు చర్యలకు దిగే ముప్పు ఉండడంతో వారి ఆటలు కట్టించడానికి భద్రతా బలగాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల ‘ఆపరేషన్ అలెర
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందని అల్ అరేబియా పోస్ట్ ఓ నివేదకలో తెలిపింది. ముఖ్యంగా కొన్ని వారాల్లోగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ పాక్ కు సాయాన్ని పునరుద్ధరించకపోతే పాక్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంట�
భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి కోసం కలిసి పనిచేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశం ఓ భాగస్వామిగా చూడడం లేదని పాక్ మంత్రి హీనా రబ్బానీ ఖర్ అన్నారు. అయితే, గతంలో భారత మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయీని మాత్రం తమ దేశం భ�
భారత్తో మూడు యుద్ధాలు చేశాం. కానీ, ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగింది. మేం గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం అని పాకిస్థాన్ ప్రధాని షాబాబ్ షరీఫ్ అన్నారు. భారత్తో నెలకొన్న సమస్యలు పరిష్కరించేం�
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది.
ఒక నివేదిక ప్రకారం గత ఏడాది జనవరిలో 42 రూపాయలు ఉన్న కేజీ ఉల్లిపాయలు ప్రస్తుతం 226 రూపాయల ధర పలుకుతున్నాయి.
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంపై దాడికి పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడి ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ ప్రయత్నిస్తోంది.
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశంలోని పెషావర్లోని సర్బంద్ పోలీసు స్టేషన్ పై దాడి చేయగా.. డీఎస్పీ సహా ముగ్గురు పోలీసులు మరణించారు.