Home » Pakistan
అక్కడే ఉన్న జర్నలిస్టులు వెంటనే ఈ దాడి ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. పంజాబ్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ సభ్యుడు రషీద్ హఫీజ్ డ్రైవర్ ఈ షూ విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి విశ్వా�
దేశంలోని ఇంధన పొదుపు ప్రణాళికలపై మీడియాతో మంత్రి ఆసిఫ్ మాట్లాడారు. ఈ సందర్భంలోనే పెళ్లి మండపాలను రాత్రి 10 గంటలకు, మార్కెట్లను రాత్రి 8:30 గంటలకు మూసివేయాలని అన్నారు. ఇది దేశానికి 60 బిలియన్ రూపాయల ఆదా చేయడంలో సహాయపడుతుందని సైతం ఆయన వ్యాఖ్యానిం�
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభానికి తోడు విద్యుత్ సంక్షోభం కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు బంద్, 10గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేత, ఆఖరికి సమావేశాలు కూడా సన్ లైట్ లోనే నిర్వహించుకోవాలంటున్నారు పాకిస్థాన మంత్రులు. పాక్
పాపం పాకిస్థాన్. పాకిస్థాన్కు పట్టిన దరిద్రం మామూలుగా లేదు. . తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, కష్టాలు, నష్టాల్లో పడి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ సర్కార్ కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆంక్షలు జనాన్ని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
ఈయన ఫ్యామిలీ డాక్టర్ కావడం మరో విశేషం. సొంతింటిలోనే క్లినిక్ నడుపుతున్న ఈయన.. నాలుగో పెళ్లి ప్రయత్నిల్లో బిజీ బిజీగా ఉన్నారట. ఇక ఇంత పెద్ద కుటుంబాన్ని ఒకే దగ్గర పోషిస్తున్నారట. తాజాగా ఈయన 60వ సారి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే ప�
లాహోర్లో సోమవారం మీడియాతో మాట్లాడారు ఇమ్రాన్. గతేడాది తనపై అవిశ్వాసం పెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి ముందు బజ్వా తనను ‘ప్లే బాయ్’ అని పిలిచారని గుర్తు చేశారు. అయితే తాను ప్లే బాయ్నేనని ఇమ్రాన్ ఒప్పుకున్నారు. దాంతో విమర్శకుల
వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజమే.. పాకిస్థాన్ దేశంలో వంటగ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నింపుకొని తీసుకెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్, ఫఖ్తున్ఖ్వాలోని ప్రాంతాల్లో ప్లాస్ట
ఆ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరగడం లేదు.. ఏదైనా కచేరీని కూడా నిర్వహించడం లేదు.. ఎగ్జిబిషన్ కూడా కొనసాగడం లేదు.. అయినప్పటికీ, ఆ స్టేడియానికి ఏకంగా 30,000 మంది వచ్చారు. కేవలం 1,167 పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష రాయడానికి ఇంతమంది వచ్చారు. పాకిస్థ�
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందం బాగ్చీ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనపై మాకు సమాచారం అందింది. అయితే, ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. మేము పదే పదే చెబుతున్నాం.. పాకిస్థాన్ లోని మైనారిటీలకు ఆ దేశ ప్రభుత్వం భద్రత కల్పిస్
పాకిస్థాన్లో హిందూ మహిళపై అతి దారుణ ఘటనకు పాల్పడ్డారు కొందరు. సింజోరోలో 40 ఏళ్ల హిందూ మహిళ తల నరికి, ఆమె ప్రైవేటు భాగాలను కోసేశారని, ఆమె చర్మాన్ని కూడా ఒలిచేశారని పాక్ లోని మొట్టమొదటి హిందూ కమినిటీకి చెందిన మహిళా సెనేటర్ కృష్ణ కుమారి చెప్పార