Home » Pakistan
ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు .. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు.. చివరికి అవి వారిని కూడా కాటే�
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ - సంస్కరణలపై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జైశంకర్ పాకిస్థాన్ కు ధీటైన సమాధానం ఇచ్చాడు. ఆల్ �
గతేడాది పాకిస్థాన్ నుంచి 2.25లక్షల మంది యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. 2020 సంవత్సరంలో 2.88 లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఇందులో 92వేల మంది ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో యువత, ఉన్నత విద్యావంతులు ఉపాధికోసం విదేశాల
సాధారణంగా వరుడు వధువుకు గిఫ్టు ఇవ్వాలంటే ఏదోకటి వినూత్నంగా ఇస్తాడు. బంగారమో లేదా, వాహనమో..లేదా ఇంకేదైనా విలువైన వస్తువులో.. ఖరీదైన బహుమతులు గిఫ్టుగా ఇస్తుంటారు. కానీ ఓ వరుడు వధువుకు ‘గాడిద’ను గిఫ్టుగా ఇచ్చాడు. ఆ గాడిదను చూసిన ఆ వధువు ఏం చేసిం�
చైనా ప్రభావం అధికంగా పడుతున్న 82 దేశాల జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉందని రేడియో ఫ్రీ యూరోప్/రేడియో లిబర్టీ తెలిపింది. తైవాన్ కేంద్రంగా పనిచేసే డబుల్ థింక్ ల్యాబ్ పరిశోధనలో ఈ విషయం తేలినట్లు వివరించింది. పాక్ విదేశాంగ విధానం, దేశీయ పాలస�
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల వద్ద కలకలం చెలరేగింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్థాన్ పౌరులు, ఓ అఫ్గాన్ సైనికుడు మృతి చెందారు. అంతేగాక, మరో 27 మందికి గాయాలయ్యాయి. వారిలో పాకిస్థాన్ కు చెందిన వారు 17 మంది ఉన్నారు. ఈ విషయాన్ని పాకి�
ఈ విషయంలో మా(ఇండియా) అభిప్రాయాలేంటనేది అందరికీ తెలుసు. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోసే హక్కు ఏ దేశానికి ఉంటుందన్నా మేము ఒప్పుకోము. మనం దీన్ని అడ్డుకోకపోతే, మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి పాక్పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాద బా�
జనాల్లోకి దూసుకెళ్లి ఓ యువకుడిని కొట్టబోయాడు పాకిస్థాన్ బౌలర్ హాసన్ అలీ. తాజాగా, స్థానిక క్రికెట్ మ్యాచ్ లో హాసన్ అలీ ఆడాడు. ఆ సమయంలో ప్రేక్షకుల్లోంచి కొందరు హాసన్ అలీపై పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-పాకిస్�
చమురు విషయంలో భారత్కు ఇచ్చినట్లే తమకూ 30-40 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని రష్యాను కోరింది పాకిస్థాన్. కానీ రష్యా మాత్రం అంగీకరించలేదు. భారత్ కు ఇచ్చినట్లుగా మీకు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది రష్యా..దీంతో పాకిస్థాన్ అధికారులు రష్యానుంచి ఏమీ చేయలే
పశ్చిమ పాకిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించగా, 23మంది గాయపడ్డారు. ఈ దాడులకు ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) బాధ్యత వహించింది.