Home » Pakistan
పాకిస్థాన్లోని పెషావర్లో ఓ మసీదులో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం విధితమే. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద ముఠాకు చెందిన సభ్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయంకు 70 మంది మర
పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గత నవంబర్లో కూడా విదేశాంగ శాఖలో పని చేసే ఒక ఉద్యోగి, పీఐఓస్కు కీలక సమాచారం చేరవేసినట్లు వెల్లడైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. తాజాగా మరోసారి ఇద్దరు అధికారులు ఇలాగే పాక్ అధికారుల వలలో చిక్కినట్లు గుర్తించారు.
త్వరలో పాకిస్తాన్ అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయాలని పార్టీ తీర్మానించింది. దీంతో 33 అసెంబ్లీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖుర
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ లో శ్రీలంక తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంధన ధరలు సహా నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. వరుసగా డాలరుతో పోల్చితే పాక్ రూపాయి మారకం విలు�
స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన తండా దామ్ లేక్లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత ప
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచే�
పాకిస్తాన్ లోని కరాచీలో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీర ప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు.
పాక్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సదస్సుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్కు సదస్సు నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి.
ప్రస్తుత పరిస్థితుల నుంచి పాకిస్థాన్ను గట్టెక్కించేందుకు ప్రధాని షాబాజ్ అహ్మద్ ముందు ఓ మార్గం ఉందట. కొత్త రుణంకోసం అంతర్జాతీయ దవ్ర్య నిధి (ఐఎంఎఫ్)ను అభ్యర్థించడం. అయితే, సౌదీ అరేబియా, యూఏఈల మాదిరిగా ఐఎంఎఫ్ అంత తేలిగ్గా రుణం ఇచ్చే అవకాశాలు �