Home » Pakistan
సెప్టెంబర్ 2 నుంచి ఆసియా కప్ -2023 క్రికెట్ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ వేదికను పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం వన్డేల్లో పాకిస్థాన్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోగానే ఆ జట్టు అభిమానులతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. టీమ్ఇండియాను తెగ ట్రోలింగ్ చేశారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ తోపాటు ఇతర సెక్షన్ల కింద సదరు శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏటీఎస్ తెలిపింది.
ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సైతం చర్చలు జరిగాయి. ఈ విషయమై సంకీర్ణ ప్రభుత్వం, పీటీఐ మధ్య మూడో కీలక రౌండ్ టేబుల్ చర్చలు మంగళవారం రాత్రి చర్చించాయి. అయితే ఈ విషయంలో సైతం ఇరు పక్షాలు ఏకాభిప్ర�
లధాఖ్ ప్రాంతంలో వివాదాస్పద సరిహద్దు వెంబడి 3 సంవత్సరాల నాటి ప్రతిష్టంభనను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తావిస్తూ, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒడిదుడులకు గురయ్యాయని, వాటికి వీలైనంత తొందరగా ముగింపు పలక�
పాకిస్థాన్లో మరోసారి బాంబుల మోతమోగింది. స్వాత్ జిల్లాలోని ఉగ్రవాద నిరోధక విభాగం పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జంట పేలుళ్లు జరగడంతో 13 మంది మరణించారు.
తాను పాకిస్తాన్లో ఎదుర్కొన్న మానసిక హింస గురించి డౌల్ తాజాగా బయటపెట్టాడు.కొద్ది రోజులు తిండి లేకుండా ఇబ్బంది పడ్డానని, మానసికంగా ఎంతో హింసకు గురైనట్లు వెల్లడించాడు. ఎలాగోలా పాకిస్థాన్ నుంచి క్షేమంగా బయట పడినట్లు తెలిపాడు.
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
దేశం నుంచి అన్ని రకాల ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజులకే ఈ పేలుడు సంభవించడం శోచనీయం.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేకపోతున్న పాకిస్థాన్