Home » Pakistan
Pakistan F16 Fighter Jets Issue: పాముకు పాలు పోసినట్లుగా అమెరికా తీరు..
‘‘పలు అంశాల్లో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలూ అమెరికాకు భాగస్వామ్య దేశాలు. ఒక దేశంతో బంధాన్ని కొనసాగించే విషయంలో మరో దేశంతో ఉన్న బంధానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోము. ఇందుకు సంబంధించిన పాలసీలను మేము అమలు చేస్తున్నాం. ఏ దేశంతో కొ�
పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణ స్థితిలో ఉంది. ఒక రకంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని హెహబాజ్ మాట్లాడుతూ పొరుగు దేశాలను తమను బి�
పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని చెప్పాడని, అలాంటి వారు సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరని. భారత్ లోని ముంబయిలో భీకర ఉగ్రపేలుళ్లకు పాల్పడిన ముష్కరులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వరంటూ పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశి�
భారత్తో సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 77వ సెషన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో షెహబాజ్ పాల్గొన్న సందర్భంగా ఆయనను జిన్ పింగ్ చైనాకు ఆహ్వానించారని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా పదవీకాలం మూడేళ్ల క్రితమే పూర్తి కాగా, ఆయనను ఆర్మీ చీఫ్ గా 2022 నవంబరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్ వెళ్లారు. ఆయనకు ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ స్వాగతం పలికారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల
చైనా నుంచి అప్పులు తీసుకున్న దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ వంటి దేశాలు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి.
శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్లో సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. పాక�
మైదానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని ప్రేక్షకులకు చూపుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆసియా కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంక 23 పరుగులతో విజయ