Home » Pakistan
2018లో ఎఫ్ఏటీఎఫ్ పాక్ను గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా నగదు అక్రమరవాణాకు పాక్ అడ్డుకట్ట వేయలేకపోయిందంటూ ఎఫ్ఏటీఎఫ్ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన ఈ టోషఖానా కేసుపై కొంత కాలంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. స్థానిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(1) ప్రకారం.. ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన
1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతోపాటు, 26/11 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ను అప్పగిస్తారా అని పాక్ అధికారిని భారత్ ప్రశ్నించింది. దీనికి పాక్ అధికారి సమాధానం ఏంటంటే..
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు.
క్యాలిఫోర్నియాలోని ఇర్విన్లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను �
పాకిస్థాన్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్ నగరంలోని ఓ ఆసుపత్రి పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆరుగురు సభ్యుల కమిటీని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.
పాకిస్తాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్లో అత్యంత దారుణమైన..ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి పై కప్పులో 500 మృత దేహాలను కనుగొన్నారు..! ఈ మృతదేహాలు కుళ్లిపోయిన దశలో ఉన్నాయి..!! శరీరభాగాలు లేకుండా అత్యంత భయానక స్థితిలో ఉన్నాయి..!!
అమెరికాలో కాలు పెట్టగానే పాకిస్థాన్ కొత్త ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ విమానాశ్రయంలో దిగిన ఆయనను చూసిన వెంటనే నిరసనకారులు ‘చోర్.. చోర్’.. ‘అబద్ధాలకోరు’.. అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య �
ఆసియా కప్ -2023 టోర్నీ పాకిస్థాన్లో జరగనుంది. అయితే, ఈ టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు తెలు�