Home » Pakistan
పాకిస్తాన్లో హిందూ బాలిక అపహరణకు గురైంది. సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని, హైదరాబాద్లో ఆమె కిడ్నాపైనట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. హిందూ అమ్మాయిలు కిడ్నాప్ కావడం పదిహేను రోజుల్లో ఇది నాలుగోసారి.
అవిశ్వాస తీర్మానంలో పదవి కోల్పోయిన దగ్గరనుంచి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తాజాగా ఆయన జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విదేశీనిధుల కేసులో ఇమ్రాన్ను అరెస్టు లేదా గృహనిర్బంధం �
పాకిస్తాన్ నుండి జమ్మూలోని 182 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్లు రవాణాను ఎదుర్కోవడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కి నాయకత్వం వహించాలని హోం మంత్రి అమిత్ షా కోరారు.
షియోమి ఆస్తులను స్తంభింపజేయడానికి ఏప్రిల్ 29న ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) అథారిటీ సైతం సెప్టెంబర్ 29 మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ శుక్రవారం కర్ణాటక హైకోర్టును
మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదు. దానిని తుదముట్టిస్తుంది. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది మా లక్ష్యం. పాకిస్థాన్తో చర్చలు జరప�
పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీ వేడుకలో వాటర్ బాటిల్స్కు బదులుగా యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఆ బాటిల్స్తో చేతులు కడుక్కున్న ఓ అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. మరో అమ్మాయి నోరు కాలిపోయిం�
కుక్కలు, గాడిదల్ని పాకిస్తాన్ నుంచి కొనేందుకు చైనా ఆసక్తి చూపిస్తోంది. దీనికి కారణం ఉంది. ఈ జంతువుల చర్మం నుంచి తయారయ్యే ఒక పదార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది.
సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో ఇవాళ ఉదయం డ్రోనును పంపి కలకలం రేపింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోను చక్కర్లు కొడుతూ కనపడడంతో సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) సిబ్బంది కాల�
వాస్తవానికి తాను తప్పు చేశానని, గీత దాటి వ్యవహరించాలని గుర్తు చేస్తూ క్షమాపణలు వేడుకుంటున్నట్లు కోర్టు ముందు ఇమ్రాన్ అఫిడవిట్ దాఖలు చేసిన ఒక గంట అనంతరం కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ విడుదల కావడం గమనార్హం. అయితే న్యాయవ్యవస్థపై ఆయన చేసిన వ్య�
పాకిస్థాన్లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కరాచీలోని సద్దార్ ప్రాంతంలో ఓ దంత వైద్యశాలలో చైనీయులపై ఓ వ్యక్తి (30) కాల్పులు జరిపాడు. దీంతో ఓ చైనీయుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్ తో చైనా సత్సంబంధాలు మెరుగ�