Home » Pakistan
ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్-శ్రీలంక తలబడుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భానుక రాజపక్స 54 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే, భానుక రాజపక్స బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంతి ప్యాడ్లకు తగిలినట్లు అనిపి�
ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల సైనిక సాయం అందించేందుకు అమెరికా నిర్ణయించింది. అమెరికా నిర్ణయం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన డొనాల్డ్ ల్యూకు తమ అభ్యంతరాలను తెలిపి�
అన్న భారత్ లోని పంజాబ్, జలంధర్ లో ఉంటున్నాడు. చెల్లి పాకిస్థాన్ లో ఉంటోంది. వారిద్దరు 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటామని అనుకోని ఆ అన్నాచెల్లెళ్లు ఇన్నేళ్ల తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దేశ విభజన
ఇండియా నుంచి భారీ స్థాయిలో పత్తి దిగుమతి చేసుకోవాలని పాక్ వ్యాపారులు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే ఆ దేశంలో వరదల కారణంగా పత్తి చాలా వరకు పాడైంది. దిగుమతి కూడా తగ్గిపోనుంది.
పాకిస్థాన్కు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
లండన్లో కనిపించకుండా రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన బెంట్లీ కారు పాకిస్తాన్లో దొరికింది. లండన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ కారును పాకిస్తాన్లో అక్కడి అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ కారు పాకిస్తాన్లో ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..
శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తమ దశంలో నెలకొనబోవని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పరిస్థితులను బంగ్లాదేశ్, పాకి�
పాకిస్థాన్లో వరదలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో ఆ దేశం ప్రపంచ దేశాల సాయాన్ని అర్థిస్తోంది. వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ తమ అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నట్లు పేర్కొంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సహకారం అందించాలని కో
అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ. 25లక్షల నగదు రివార్డును ప్రకటించింది. అతని సహచరులైన ఛోటా షకీల్ పై రూ.20లక్షలు, అనీస్, చిక్నా, మెమన్ ఒక్కొక్కరిపై రూ. 15లక్షల చొప్పున నగదు రివార్డును ప్రకటించినట్లు ఎన్ఐఏ సీన�
పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. దేశంలో ప్రజలు వరదల్లో చిక్కుకొని చస్తున్నా పాక్ ప్రధానికి మాత్రం పట్టనట్లుగా భారత్ పై మరోసారి విషాన్నికక్కాడు. సాయమందిస్తామని