Home » Pakistan
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఓ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడ్డాయి. ఆ మంటల్లో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్లో తమ ఆర్మీతో మిలటరీ ఔట్పోస్టులు ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్టుకు తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్ నుంచి ముప్పు ఉందని చై�
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు.
ఒకరోజు అటు ఇటుగా.. భారత్, పాకిస్తాన్కు స్వాతంత్ర్యం లభించింది. రెండు దేశాలు ప్రయాణాన్ని ఒకేసారి మొదలుపెట్టినా..స్వాతంత్ర్యం సాధించిన ఈ 75 ఏళ్లలో రెండు దేశాల ప్రయాణం ఎలా సాగింది. ఆర్థికంగా రెండు దేశాలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే.
''అవును, ఆసియా కప్ను టీమిండియానే గెలుచుకోగలదు. ఎందుకు గెలుచుకోలేదు? టీమిండియా ఏమైనా విటమిన్ సీ లోపంతో బాధపడుతుందా? (నవ్వుతూ).. వారు ఆడుతోన్న తీరు, భారత జట్టులో ఉన్న సమర్థమైన ఆటగాళ్ళను చూసి టీమిండియనే ఫేవరెట్ గా అందరూ భావిస్తున్నారు'' అని సల్మా�
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో మూడవ దేశాన్ని చేర్చనున్నారు. ఈ మేరకు చైనా-పాక్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీపీఈసీ ప్రాజెక్టులో తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్ను చేర్చాలని చైనా-పాక్ భావిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజ�
భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏడాది కాలంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు నేడు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఈ వేడుకల్ని వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్
''రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ ను అమెరికా ఆదేశించింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి.. పాకిస్థాన్ కాదు. అయినప్పటికీ, భారత విదేశాంగ మంత్రి ఏం చెబుతున్నాడో వినండి. చమురు దిగుమతి చేసుకోవద్దని తమకు చెప్పడానికి మీరు ఎవరన�
పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్లోని తాలిబన్లకు మధ్య సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి. పాక్, అఫ్గాన్ మధ్య ఉండే దురండ్ లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ, అఫ్గానిస్థాన్లోని తాలిబన్లు భారీ ఆయుధా
పాకిస్థాన్ లో ఎట్టకేలకు ఓ పురాతన హిందూ దేవాలయం క్రైస్తవులు చేతుల నుంచి 22 ఏళ్ల తరువాత విముక్తి పొందింది. 1200 ఏళ్లనాటి ఆ పురాతన దేవాలయం తిరిగి తెరుచుకోనుంది. కోర్టులో సుదీర్ఘ కాలం పోరాటం తరువాత క్రైస్తవుల నుంచి విముక్తి పొందిన ఆ ఆలయం ధర్మాసనం ఆ�