Home » Pakistan
‘మ్యాచులో క్రికెటే గెలిచింది.. అంతేగానీ, భారత్ లేదా పాకిస్థాన్ కాదని మాత్రమే నేను చెబుతాను. ఈ మ్యాచ్ జరిగిన తీరు అద్భుతం. ఇరు జట్లూ చాలా బాగా ఆడాయి. ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఓడిపోయిన జట్టు తదుపరి మ్యాచులు గెలిచేందుకు ప�
పాకిస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. వేలాది మంది మరణించగా, లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాక్ లో వరద బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని సాయం అందిం�
పాక్తో మ్యాచ్ అనగానే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జూలు విదిల్చి తన అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొస్తాడు. గత కొంతకాలం నుంచి ఫామ్లేమితో ఇబ్బందులు పడుతోన్న ఈ పరుగుల రారాజుకు... ఆసియా కప్లో చక్కని ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఆసియా కప�
పాకిస్థాన్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఆ దేశంలోని సగంమేర ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
భారత్లోకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. నిన్న బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లోని కమల్కోట్లో మడియాన్ నానక్ పోస్టుకు ప్రాంతం మీదుగా ముగ్గురు ఉగ్రవాదులు చొరబడడానికి యత్నించారు. ఈ విషయాన�
నెట్స్లో సాధన చేస్తూ భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ బిజీబిజీగా ఉన్నాడు. టీమిండియా బౌలర్లు విసిరిన బంతులను జోరుగా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూఏఈలో ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్న�
భారత్లో దాడులకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా, ఓ కుట్రను ఛేదించిన భద్రతా బలగాలు ఉగ్రవాది నుంచి పలు వివరాలు రాబట్టారు. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో సరిహద్దు వద్ద ఇటీవల తబారక్ హుస
పాకిస్తాన్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓడిపోయన ఒక మ్యాచ్ గురించి తలచుకున్నప్పడల్లా తనకు నిద్రపట్టదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెల్లడించారు. పాక్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు పరుగులు కావాలి. అయితే, పాక్ బ్యాట్స్మెన్ సిక్స్ కొట్టి ఆ మ్యాచ�
నెటిజెన్లు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనపై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై ధ్వేషం తగదని, ఏవైనా తప్పులు జరిగినా స�
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఇకపై లైవ్లో ప్రసారం చేయకూడదని ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, మహిళా న్యాయమూర్తి�