Home » Pakistani drone
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్ పూర్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు.
భారత సరిహద్దు వద్ద పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఓ కేసుకు సంబంధించిన నిందితులను తాజాగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)కు సమీపంలోని తోప్ గ్రామంలో పాకిస్థాన్ డ్రోను ఆయుధాలు, మంద�
జమ్ము నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద 2021, జూలై 02వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఓ డ్రోన్ కనిపించింది. సరిహద్దులోని ఫెన్సింగ్ కు పాక్ వైపు ఈ డ్రోన్ ఉన్నట్లు భారత బలగాలు గుర్తించాయి.
పాకిస్తాన్కు ఇంకా బుద్ధి రాలేదు. తన వైఖరి మార్చుకోలేదు. భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోర్డర్లో కాల్పులకు తెగబడటమే కాకుండా.. మన భూభాగంలోకి