Home » Panchayat Election
Telangana Panchayat Election Results : రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని పంచాయతీల్లో అభ్యర్థులకు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఇవాళ స్మృతీ ఇరానీ మీడియాతో మాట్లాడారు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ కు చెందిన 21ఏళ్ల లక్షికా దగర్ అనే యువతి పంచాయతీ ఎన్నికల్లో రికార్డ్ సాధించింది. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో సాధించిన ఈ విజయంతో అత్యంత పిన్న వయస్సున్న సర్పంచ్గా నిలిచింది.
ఎన్నికల ప్రచారానికి నాయకులు చేసే వాగ్దానాలకు హద్దుల్లేని ఘటనలు చూసే ఉంటాం కానీ, ఇక్కడ వింత ప్రచారం జరుగుతుంది. ఆటోలు, ట్రాక్టర్లు..
Chittoor Kuppam : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయన పర్యటిస్తున్నారు. బాబు ఇలాకా అయిన..కుప్పంలో వెలువడిన ఫలితాలు టీడీపీని కలవరపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీ�
ap panchayat elections : ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాల్గో విడతలో 2,743 సర్పంచ్, 22,423 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.90 శాతం పోలింగ్ నమోదు అయింది. ఏపీలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో
bc sarpanch : ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ జరిగిపోయింది. అధికార పార్టీకి బలపరిచిన అభ్యర్థులే అధికంగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వింత వింత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తా
Third Phase Panchayat elections : ఆంధ్రప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 80.71 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగాయి. కానీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 13 జిల్�
Panchayat election counting in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. పోలింగ్ జరిగిన మేజారిటీ ప్రాంతాల్లో మరోవైపు కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను అధికారులు కట�
panchayat polling in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మధ్యా