Home » panchayat elections
third phase of panchayat elections : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 76.43 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖలో 60 శా�
YCP leaders attack on village servant’s family : కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురంలో గ్రామ సేవకుడి కుటుంబంపై దాడి జరిగింది. వైసీపీ నాయకులే తమపై దాడి చేశారని బాధితులు పోలీసుకుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రా�
AP High Court orders : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణపై ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది. ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషనర్ తరుపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో
second phase panchayat elections : ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగింది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అర్ధరాత్రి వరకూ రెండో విడత పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగగా.. వైసీపీ మద్దతు�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటూ ఉండగా.. మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే షాక్ ఇచ్చింది టీడీపీ. మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన �
panchayat elections : ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో మ.1.30 గంటల వరకే పోలింగ్ జరుగనుంది. 167 మండలాల్లోని 2,786 పంచాయతీలకు రె�
panchayat elections : మరికాసేపట్లో ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. రెండో విడతలో 3వేల 328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ల
AP Panchayat elections : ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. కౌటింగ్ సమయంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కన�
odisha govt threatening Ap voters : ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు కాక కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయవద్దు అని ఏపీ పక్క రాష్ట్రమైన ఒడిశా ప్రభుత్వం ప్రజల్ని బెదిరిస్తోంది. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు ఏపీ-ఒడిశా రాష్ట్�
first phase panchayat elections in AP : ఏపీలో పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారుల అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి మద్దతుదారులు అంతగా ప్�