Home » panchayat elections
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లాలో నాలుగు సర్పంచ్, 47 వార్డు స్థానాలకు ఎన్నికలు పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు సర్పంచ్, 28 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
బుధవారం ఆమె ఆరోగ్యం మెరుగయిందని, మందుల వాడకం కొనసాగించాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు. అయితే ఈ ప్రకటనలపై అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను తప్పుదోవ పట్టిస్తారనే ఖ్యాతి మమత బెనర్జీకి ఉందన్నారు
ఇంటికో బైక్ ఇస్తారట. అలాగే ఆ బైకులు నడవాలంటే పెట్రోల్ కావాలి. ఈరోజుల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. కేవలం 20 రూపాయలకే పెట్రోల్ ఇస్తానని అంటున్నారు. అంతే కాదండోయ్.. గ్రామంలో జీఎస్టీ వసూళ్లు కూడా ఉండవని చెబుతున్నారు. ఇక మహిళలకు ఉచిత మే
స్ధానిక సంస్దల ఎన్నికల్లో మహిళలు గెలిస్తే అక్కడ వారి ఇంట్లోని భర్తో, తండ్రో, కొడుకో, ఎవరో ఒక మగవారు అధికారం చెలాయిస్తున్నారనే వార్తలు తరచూ మనం వింటుంటాం.
నేరాలకు కేరాఫ్ గా మారిన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానుష ఘటన జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కొందరు నీచులు దారుణానికి ఒడిగట్టారు. తమ మాట వినడం లేదని అమ్మాయిని కిడ్నాప్ చేసి..
panchayat elections completed in AP : ఏపీ పంచాయతీ తుది విడత ఎన్నికల్లోనూ వైసీపీనే సత్తా చాటింది. వెల్లడైన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇంకా పలు పంచాయతీల్లో దాదాపు కౌంటింగ్ పూర్తయ్యింది. వచ్చిన ఫలితా�
Two old men killed in a polling booth : ఏపీ పంచాయతీ నాల్గో విడత ఎన్నికల్లో విషాదం నెలకొంది. ఓటు వేయడానికి వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలం చెయ్యేరు పోలింగ్ బూత్ వద్ద నాగూరు (85) అనే వృద్ధుడు మృతి చెందా�
Tirupati Laddu For Voters : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు దూసుకపోతున్నారు. అయితే..ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పంథాను ఎన్నుకు�