Home » panchayat elections
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి, కొంత చేదులా ఫలితాలు వచ్చాయి.
Kamareddy District : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత
పోలింగ్ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు..
బండి సంజయ్ ఆఫీస్ నుంచి విడుదలైన పత్రిక ప్రకటనపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు.
సర్పంచ్ ఎన్నికలనే లైట్ తీసుకుంటే.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు GHMC, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉంటుంది.
మీకు టెండర్ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఎన్నికల నియమావళి 1961, సెక్షన్ 49పీ ప్రకారం మీకు ఈ అవకాశం దక్కుతుంది.
గతంలో బీఆర్ఎస్తో పొత్తు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో 2018 , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని నేతలు గుర్తు చేస్తున్నారట.
మంత్రి పదవులపై కన్నేసిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తున్నారట.
పరిస్థితులు ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలపై పార్టీ చేతులు ఎత్తేస్తే రానున్న రోజుల్లో క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్లో అంతర్గత చర్చ జరుగుతోంది.
ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది.