Home » Papikondalu Tour
గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు రంగం సిద్ధమైంది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
ప్రకృతి అందాలు, గోదావరి అలల మధ్య పర్యాటకులను అద్భుతమైన అనుభూతిని పంచేందుకు.. ఏపీ టూరిజం సిద్ధమైంది. 21 నెలల గ్యాప్ తర్వాత.. మళ్లీ పాపికొండల విహారయాత్ర మొదలుకాబోతోంది. జీపీఎస్, లైఫ్ జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో పాటు అన్ని రకాల భద్రతా చర్యలతో..