-
Home » Parade Ground
Parade Ground
అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
గత పదేళ్లలో స్వేచ్ఛపై దాడి జరిగింది.. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు : ప్రధాని మోదీ
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ
తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. అన్ని పార్టీలను చేతిలో పెట్టుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం అన్నారు. నిజాయితీగా పని చేసేవారు వారికి గిట్టరన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
PM Modi: పరేడ్ గ్రౌండ్కు మోదీ ఏ సమయానికి చేరుకుంటారంటే..
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ విజయ సంకల్పన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటి�
పరేడ్ గ్రౌండ్లో Kite And Sweet Festival
పతంగుల పండుగకు వచ్చామా.. గాలిపటాలు ఎగరేశామా.. వెళ్లిపోయామా అనట్లు కాకుండా ఈ సారి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కాస్త కొత్తగా జరగనుంది. 2016 నుంచి టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇ
డేర్ డెవిల్ ఫీట్స్ లో ఫస్ట్ ఉమెన్ : కెప్టెన్ శిఖా సురభీ
ఢిల్లీ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..అద్భుతంగా ఆర్మీ ఫీట్స్..డేర్ డెవిల్ టీమ్స్ కు 84 ఏళ్లు..దేశంలోనే ఫస్ట్ టైమ్ డేర్ డెవిల్స్ టీమ్ లో మహిళా కెప్టెన్ శిఖా సురభి
రిపబ్లిక్ డే : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జనవరి 25 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ క్రమలో ట్రాఫిక్ పరిమితులను ప్రజలు పాటించాల్సివుంది. పరేడ్ గ్రౌండ్ వద్ద శనివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ట�
రిపబ్లిక్ డే 2019 : ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,
రెండోరోజు : పతంగుల జోరు, స్వీట్ ఫెస్టివల్ మజా
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల పండుగ రెండవరోజు జోరుగా..హుషారుగా కొనసాగుతోంది. మరోపక్క మిఠాయిలు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రెండోరోజు అట్టహాసంగా కొనసాగ�