Home » Parade Ground
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. అన్ని పార్టీలను చేతిలో పెట్టుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం అన్నారు. నిజాయితీగా పని చేసేవారు వారికి గిట్టరన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ విజయ సంకల్పన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటి�
పతంగుల పండుగకు వచ్చామా.. గాలిపటాలు ఎగరేశామా.. వెళ్లిపోయామా అనట్లు కాకుండా ఈ సారి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కాస్త కొత్తగా జరగనుంది. 2016 నుంచి టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇ
ఢిల్లీ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..అద్భుతంగా ఆర్మీ ఫీట్స్..డేర్ డెవిల్ టీమ్స్ కు 84 ఏళ్లు..దేశంలోనే ఫస్ట్ టైమ్ డేర్ డెవిల్స్ టీమ్ లో మహిళా కెప్టెన్ శిఖా సురభి
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జనవరి 25 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ క్రమలో ట్రాఫిక్ పరిమితులను ప్రజలు పాటించాల్సివుంది. పరేడ్ గ్రౌండ్ వద్ద శనివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ట�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల పండుగ రెండవరోజు జోరుగా..హుషారుగా కొనసాగుతోంది. మరోపక్క మిఠాయిలు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రెండోరోజు అట్టహాసంగా కొనసాగ�