Home » parliament attack
విపక్ష నేతలు, ప్రతిపక్ష కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ పోరాటం ద్వేషం, ప్రేమ మధ్య జరుగుతోందని ఆయన అభివర్ణించారు.
అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందిని సైతం అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.
ముగ్గురు ఉగ్రవాదులు సజీవంగానే ఉన్నారు. పార్లమెంటు హౌస్ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేమని ముగ్గురికి తెలిసిపోయింది. బహుశా అందుకే వారు అన్నింటికీ సిద్ధమయ్యారు. వాళ్ళను ధ్వంసం చేయడానికి సరిపోయే బాంబు వారి శరీరంపై ఉంది.
భారత పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి సరిగ్గా 20ఏళ్ల కావొస్తుంది. ఈ దాడి గురించి గుర్తు చేసుకుని రాష్టప్రతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి అమరులైన వారికి నివాళులర్పించారు.
2001లో ఢిల్లీలోని భారత పార్లమెంట్ పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూని ఫిబ్రవరి-9,2013న తీహార్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే. అయితే అఫ్జల్ గురూ ఉరిపై బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూన�
ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని