Home » Parliament News
ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ. బెంగాల్ లో జరిగిన ఘటనలు కలిచివేశాయని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను చంపే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు- డే 02
పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఫన్నీ మీమ్స్, ఫొటోలను పోస్టు చేస్తూ..ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. #ThankYouModiJiChallenge తెగ ట్రెండ్ అవుతోంది.
public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామ�
కరోనాతో ఎంపీలు వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా…ఎంపీలకు వైరస్ సోకుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో జాగ్రత్తలు, కరోనా మార్గదర్శకాలు తీసుకుంటున్నా..రోజుకొకరు ఎంపీ�
పార్లమెంట్లో అత్యాచార ఘటనలపై చర్చ జరిగింది. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశాల్లో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో జరిగిన దిశా నిందితుల ఎన్ కౌంటర్, ఉన్నావ్ ఘటనలను ఈ సందర్
దేశ రాజధానిలో జేఎన్యూ విద్యార్థులు కదం తొక్కారు. వారి నినాదాలు, డప్పులు, పాటలతో దద్దరిల్లిపోయింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్ల క్లార్డులు ప్రదర్శిస్తూ..ర్యాలీగా వెళుతున్నారు. పార్లమెంట్ ముట్టడ