Home » Parliament
పార్లమెంట్ లోపల భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో శుక్రవారం నాడు లోక్ సభ వద్ద భారీ భద్రత కల్పించారు. ఇద్దరు యువకులు లోక్ సభ ఛాంబరులోకి దూకి పొగ డబ్బాలను కాల్చిన గటన తర్వాత డిల్లీ పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం పార్లమెంటు వద�
పోలీసులకు పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీలు కూర్చునే చోటకు దూకారు. వీరిలో ఒకరు టేబుల్ పైనుంచి దూకి ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది
లోక్సభలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా...
ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఆ యువకుడు ఒక బెంచీ మీద నుంచి మరో బెంచీకి దూకడం మొదలుపెట్టాడు. అనంతరం బీఎస్పీ ఎంపీ మలుక్ నగర్ ఆ యువకుడిని పట్టుకున్నారు
లోక్సభలో కలకలం రేపిన ఇద్దరు ఆగంతకులను మొదట ఎంపీలే అడ్డుకున్నారు. పార్లమెంటు వెలుపల కూడా ఓ యువతి, యువకుడు పసుపు రంగు స్ప్రే కొట్టి అలజడి రేపారు.
పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
ట్రాన్స్పోర్ట్ భవన్ ముందు నిరసనకు దిగి గ్యాస్ స్ప్రే చేయడంతో పాటు 'భారత్ మాతాకీ జై', 'నియంతృత్వం పనిచేయదు' వంటి నినాదాలు చేశారు. ఈ నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతగా భద్రత ఉండే పార్లమెంట్లో ఇలాంటి ఘటన ఎలా చోటు చేసుకుంది? ఆ ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్లోకి ఎలా వచ్చారు?
కొత్త పార్లమెంటు భవనాన్ని మొదటిసారి సుధామూర్తి సందర్శించారు. ఈ సందర్భంలో రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు ఆవిడ చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.
చైనా, అమెరికా తర్వాత భారత్లో క్యాన్సర్ కేసులు అత్యధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. వీటిలో నోటి, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.