Home » parliment
చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ పాయింట్కి శివశక్తి అని పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తిరిగి పార్లమెంటుకు రానున్నారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019వ సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరిం�
మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు....
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి....
సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో ఇవాళ(ఫిబ్రవరి-1) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో తాత్కాలిక ఆర్థికమంత్రి చదువుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఉత్సాహంగ�
ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ుదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సమయంలో రాష్
మరికాసేపట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-1) ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి వర్గం సమావేశం క�
2019 సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే మిగి ఉంది. ఈ సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంట్ లో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఫిబ్రవరి-1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టబోయ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. జనవరి 31న