-
Home » PARTICIPATE
PARTICIPATE
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్లో జోక్యం చేసుకోమని కేసీఆర్ను నేనే కోరా.. బిడ్లో పొల్గొందుకు సిద్ధంగా ఉన్నా : మాజీ జేడీ లక్ష్మీనారాయణ
April 15, 2023 / 01:10 PM ISTఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హీటె పుట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు సంచలన విషయాలు వెల్లడించారు.
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
June 27, 2022 / 08:17 AM ISTలోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఇవాళ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్…
Sajjala Ramakrishna Reddy : ఉద్యోగులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు : సజ్జల
April 6, 2022 / 02:43 PM ISTరెండేళ్లలో ఎలక్షన్స్ వస్తున్నాయి.. పొలిటికల్ ఎజెండాతో కొన్ని పార్టీలు వస్తున్నాయని తెలిపారు. దీనికి ప్రధాన ప్రతిపక్షం సహకరిస్తుందని ఆరోపించారు.
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… ఆర్జితసేవల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి
March 31, 2022 / 08:40 AM ISTఏప్రిల్ నెలతో పాటు మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20న ఆన్లైన్ కోటాను విడుదల చేశారు.
Russia-Ukraine..‘Operation Ganga’ : ‘ఆపరేషన్ గంగ’.. రంగంలోకి బాహుబలి విమానం C17
March 1, 2022 / 01:27 PM IST‘ఆపరేషన్ గంగ’ పేరుతో యుక్రెయిన్ నుంచి భారతీయులను విమానాల ద్వారా తీసుకొస్తున్న క్రమంలో భారత వాయు సేన కూడా రంగంలోకి దిగనుంది.
Bhogi Celebrations : భోగి సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే రోజా
January 14, 2022 / 07:59 AM ISTఏపీ, తెలంగాణలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి సంబరాల్లో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.
CJI Justice NV Ramana : సుప్రీంకోర్టు తీర్పులు తెలుగుతోపాటు అన్ని భాషల్లోకి అనువాదం : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
December 28, 2021 / 08:29 PM ISTహైదరాబాద్ బుక్ ఫెర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. గత పది రోజులుగా పుస్తకాల పండగ కొనసాగిందని తెలిపారు.
PM Modi : గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
December 25, 2021 / 06:53 AM ISTలఖ్పాత్ సాహిబ్ గురుద్వారాలో.. గురునానక్ చెక్క పాదరక్షలు, ఊయల ఉన్నాయి. దీంతో సిక్కులు లఖ్పత్ సాహిత్ గురుద్వారాను పరమ పవిత్రంగా భావిస్తారు.
Kadapa Tour : సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
December 25, 2021 / 06:37 AM ISTక్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థనలు ముగిసిన తర్వాత సీఎం జగన్ కడప పర్యటన ముగించుకుని.. అమరావతికి తిరుగు పయనమవుతారు.
Janasena MLA Rapaka : వైసీపీ సభలో జనసేన ఎమ్మెల్యే
October 22, 2021 / 08:10 AM ISTతూర్పుగోదావరి జిల్లా రాజోలు జనాగ్రహ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. వైసీపీ కండువా వేసుకుని రాజోలులో ర్యాలీ నిర్వహించిన రాపాక.. అనంతరం దీక్షలో కూర్చున్నారు.