Home » PARTICIPATE
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హీటె పుట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు సంచలన విషయాలు వెల్లడించారు.
లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఇవాళ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్
రెండేళ్లలో ఎలక్షన్స్ వస్తున్నాయి.. పొలిటికల్ ఎజెండాతో కొన్ని పార్టీలు వస్తున్నాయని తెలిపారు. దీనికి ప్రధాన ప్రతిపక్షం సహకరిస్తుందని ఆరోపించారు.
ఏప్రిల్ నెలతో పాటు మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20న ఆన్లైన్ కోటాను విడుదల చేశారు.
‘ఆపరేషన్ గంగ’ పేరుతో యుక్రెయిన్ నుంచి భారతీయులను విమానాల ద్వారా తీసుకొస్తున్న క్రమంలో భారత వాయు సేన కూడా రంగంలోకి దిగనుంది.
ఏపీ, తెలంగాణలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి సంబరాల్లో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. గత పది రోజులుగా పుస్తకాల పండగ కొనసాగిందని తెలిపారు.
లఖ్పాత్ సాహిబ్ గురుద్వారాలో.. గురునానక్ చెక్క పాదరక్షలు, ఊయల ఉన్నాయి. దీంతో సిక్కులు లఖ్పత్ సాహిత్ గురుద్వారాను పరమ పవిత్రంగా భావిస్తారు.
క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థనలు ముగిసిన తర్వాత సీఎం జగన్ కడప పర్యటన ముగించుకుని.. అమరావతికి తిరుగు పయనమవుతారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనాగ్రహ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. వైసీపీ కండువా వేసుకుని రాజోలులో ర్యాలీ నిర్వహించిన రాపాక.. అనంతరం దీక్షలో కూర్చున్నారు.