Home » Party High command
వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబీ పార్టీకి కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారట. నేతలందరినీ సమన్వయం చేసేందుకు సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్యేలు �
అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఆధిపత్యం చలాయించేందుకు ఇష్టపడతారు. అందుకోసం ఎంతకైనా ఎవరితోనైనా సరే పోటీ సిద్ధపడతారు కూడా. ఇప్పుడు టీఆర్ఎస్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయని అంటున్నారంతా. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అదే పార్టీకి చెంద�