Home » Parvathipuram Manyam
విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల్లో ఇద్దరు మృతి చెందారు.
పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ ఏఈ శాంతారావు రైతు నుంచి లంచం డిమాండ్ చేశారు. ఏఈ శాంతారావు కారులో వచ్చి పొలంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ఎమ్మెల్యే జోగారావు భూ బకాసురుడుగా మరారంటూ బొబ్బిలి చిరంజీవులు తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవులు ఆరోపణలకు ఎమ్మెల్యే జోగారావు కౌంటర్ ఛాలెంజ్ విసిరారు.