Home » passed
ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపనుంది. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుంది. Women's Reservation Bill
తెలంగాణ అసెంబ్లీ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు ఓకే చెప్పింది. రెండు తీర్మానాలు ఆమోదం పొందాయి. మూడు ముఖ్యమైన అంశాలపై స్వల్పకాల చర్చలు జరిగినట్టు మంత్రి ప్ర
ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై... ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ? మంచుఖండంపై పట్టు కోసం ప్రపంచ దేశాలు ఎందుకంత పోటీ పడుతున్నాయి?
పక్క దేశాలపై పెత్తనం చెలాయించాలనుకునే చైనా కన్ను ఇప్పుడు మంచుఖండం అంటార్కిటికా మీద పడింది. మంచు ఖండాన్ని కాపాడటానికి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Muslim law allows minor girls to marry : మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకొనే హక్కు ఉందని పంజాబ్ – హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇది ఇస్లామిక్ చట్టం ప్రకారం ఉందని, ఆర్టికల్ 195 ఉదహరించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం జంట హైకోర�
#SPBalasubrahmanyam : ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SPB) అంత్యక్రియలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా భావించే తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాలా ఇష్టపడి జాతీయ రహదా
మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం లోక్సభ ఆమోద
టాలీవుడ్ లో హీరోయిన్ గా అభిమానులను అలరించిన ఛార్మి ఇంట విషాదం అలుముకుంది. ఆమె కుటుంబంలో ఒకరైన అత్త తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ఛార్మి వెల్లడించారు. 2020, జులై 18వ తేదీ Twitter వేదికగా Tweet చేశారు. భావోద్వేగపూరిత సందేశం పోస్టు చేశారు. మీరు లేర�
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
చదువుకు వయస్సుతో ఏమి పని ఉందని నిరూపించారు ఓ బామ్మ. ఏకంగా 105 ఏళ్ల వయస్సులో 4వ తరగతి పరీక్షను కంప్లీట్ చేసి ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథార్టీ చరిత్రలో పురాతన విద్యార్�