Home » Passengers Injured
ప్రమాద సమయంలో బస్సులో 55 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు.