Home » Pathri
షిర్డీ సాయిబాబా జన్మస్ధలంపై తలెత్తిన వివాదం సద్దు ముణిగింది. ఈ అంశంపై శివసేన వెనక్కితగ్గింది. ఇకముందు బాబా జన్మస్ధలంగా పత్రిని పేర్కోనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశ్యం తమకు లేదని… ఇక వివాదం ముగిసినట్టేనని ఆ పార్టీ నేత కమలా�
షిర్డీలో భక్తుల రద్దీ అంతగా కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆధ్యాత్మిక వాతావరణం ఉండే షిర్డీలో ప్రస్తుతం ర్యాలీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే..దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. షిర్డీతో పాటు 25 గ
మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. కానీ..బాబా ఆలయం మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు
షిర్డీ ఆలయం మూసివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని షిర్డీ సంస్థాన్ ఖండించింది. ఈ మేరకు 2020, జనవరి 18వ తేదీ శనివారం 10tvకి సమాచారం అందించారు. షిర్డీ సంస్థాన్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటించారు. నిత్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ �
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పర్బణి జిల్లాలోని పాథ్రీలోనే సాయిబా�