-
Home » Patiala
Patiala
బర్త్డే కేక్ తిని బాలిక మృతి కేసు.. పాప మరణానికి అసలు కారణం ఏంటో తెలిసి అంతా షాక్..!
దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది.
బాబోయ్.. చాక్లెట్లు తిని రక్తం కక్కుకుని చిన్నారి మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాకే
వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప చనిపోయింది.
పదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బర్త్ డే కేక్.. పోలీసులు ఏం చేశారంటే?
మాన్వి కేక్ తిన్నతరువాత వాంతులు చేసుకొని పడుకుంది. మధ్యలో రెండు సార్లులేచి నీళ్లు కావాలని అడిగింది. గొంతు ఎండిపోతుంది.. చాలా దాహంగా ఉందని చెప్పింది.
రోజు 40 కిలోమీటర్లు సైకిల్ పైనే.. చదువుకుంటూ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న స్టూడెంట్
చదువుకోవాలన్న తపన ఓ వైపు.. ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు మరోవైపు ఆ యువకుడిని వెనకడుగు వేయనివ్వలేదు. కుటుంబానికి ఆసరాగా ఉంటూనే చదువులు కొనసాగిస్తున్న ఓ యువకుడి స్ఫూర్తివంతమైన స్టోరీ చదవండి.
Amritpal Singh: మరో కొత్త వేషంలో అమృత్పాల్ సింగ్.. సీసీ టీవీ ఫుటేజ్ లభ్యం
గత శనివారం నుంచి అమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడు అనేక వేషాలు మారుస్తూ, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. తాజాగా అతడు మారు వేషంలో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది.
Indian Army: సరిహద్దుల్లో నిఘా పెంచిన సైన్యం.. గల్వాన్ లోయలో గడ్డకట్టే చలిలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.
Patiala Medical College : పాటియాలా మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్
పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు.
Surinder Pal : 135 రోజులుగా మొబైల్ టవర్ పై నిరసన..ప్రభుత్వ హామీతో కిందకి
135 రోజులుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్పై కూర్చొని నిరసన చేస్తున్న పంజాబ్ కి చెందిన సురీందర్ పాల్ సోమవారం తన ఆందోళనని విరమించాడు.
Navjot Singh Sidhu : రైతుల నిరసనలకు మద్దతుగా..ఇంటిపై నల్లజెండా ఎగురవేసిన సిద్దూ
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.