Home » patna high court
ఈ విషయం విచారణలో వెల్లడైంది. జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరా పంచాయతీలో ఉన్న మధురాపూర్లోని అప్గ్రేడ్ చేసిన మిడిల్ స్కూల్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్పై ప్రాథమిక నమోదు చేశారు
దీంతో నితీశ్ ప్రభుత్వం కులగణన సర్వేని మళ్లీ ప్రారంభించింది. బీహార్లో కుల ఆధారిత గణన పనుల కోసం సాధారణ పరిపాలనా విభాగాన్ని నోడల్ డిపార్ట్మెంట్గా మార్చిన విషయం తెలిసిందే
బీహార్లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్లో కులగణన జనవరి 2023లో ప్రారంభమైంది.
పట్నా హైకోర్టు కొత్త జడ్జీల కోసం కొత్త ఆఫర్ ప్రకటించింది. హైకోర్టులోని జడ్జీలందరికి ఆపిల్ ఐఫోన్ 13ప్రో అందించాలని పట్నా హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పేలుడు కుట్రకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.