Home » patna
ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి
వివిధ అంశాల్లో సొంతపార్టీ నాయకత్వంపైనే రోజూ విమర్శలు చేస్తూ ఉండే బీజేపీ రెబల్ ఎంపీ శతృఘ్నసిన్హాపై బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వైదొలగాలని సుశీల్ కుమ�