Home » patna
ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 80-110 రూపాయల మధ్య పలుకుతోంది. అటు ఉత్తర భారతంలోనూ అదే విధమైన పరిస్ధితి ఏర్పడింది. వంటలో ఉల్లి వాడకాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఉల్లి క�
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారు. కిలో ఉల్లిపాయలు రూ.70 నుంచి 100 వరకూ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక ఇంట్లో పెళ్లి ఉందంటే ఎంత రేటైనా కొనక తప్పదు. ఇటువంటివారికి కాస్త ఉపశమనం కల�
రాష్ట్ర వ్యాప్తంగా వాడుకలో ఉన్న 15 ఏళ్ల వాహనాలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేదం అన్ని వాహనాలకు కాదు కేవలం ప్రభుత్వ వాహనాలకు మాత్రమే. పట్నా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పాత వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతుందని బీహార్ రాష్ట్ర ప్రభ�
పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �
ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు 20ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపార�
వరద నీటిలో సతమతమవుతుంటే ఈ యువతి మాత్రం రెడ్ డ్రెస్ వేసుకుని కారు పక్కన నిల్చొని హొయలు పోతూ ఫొటో షూట్ చేసింది. ఇది ఫేమస్ అవడానికో.. చౌకబారు తెలివితేటలో కాదు. బీహార్లో కురుస్తున్న వర్షాలు. అక్కడి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు బయట ప్రపంచా
బీహార్ రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మధుబని, కిషన్ గంజ్, ముజఫర్ పూర్, అరరియ, బంకా, సమస్తిపూర్, సహస, పు
బీహార్లో గత రెండు రోజుల నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. రాజధాని పాట్నాలోనూ భారీ నుంచి అతి భారీగా వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నలంద మెడికల్ కాలేజీలోకి వరద నీరు ప్రవేశించింది. రోగులు ఉం
పట్నాలోని ఒక ఇంజనీర్కు చేదు అనుభవం ఎదురైంది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన ఘటన చోటు చేసుకుంది.