patna

    ఉమెన్స్ కాలేజ్‌లో బురఖాపై నిషేధం : వేసుకొస్తే ఫైన్ కట్టాల్సిందే

    January 25, 2020 / 07:22 AM IST

    ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులు బుర్ఖా వేసుకుని రావటానికి వీల్లేదంటూ బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని జేడీ ఉమెన్స్ కళాశాల యాజమాన్యం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. జేడీ ఉమెన్స్ కాలేజీలకు వచ్చే వ�

    మా అత్త జుట్టు పట్టుకు లాగి కొట్టింది : ఐశ్వర్యారాయ్

    December 16, 2019 / 09:49 AM IST

    ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఉల్లి కిలో రూ.35 : హెల్మెట్ పెట్టుకుని విక్రయాలు

    November 30, 2019 / 07:29 AM IST

    దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 80-110 రూపాయల మధ్య పలుకుతోంది. అటు ఉత్తర భారతంలోనూ అదే విధమైన పరిస్ధితి ఏర్పడింది. వంటలో ఉల్లి వాడకాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఉల్లి క�

    సగం ధరకే : పెళ్లి కార్డు చూపిస్తే కిలోఉల్లి రూ.35కే

    November 23, 2019 / 04:51 AM IST

    దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారు. కిలో ఉల్లిపాయలు రూ.70 నుంచి 100 వరకూ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక  ఇంట్లో పెళ్లి ఉందంటే ఎంత రేటైనా కొనక తప్పదు. ఇటువంటివారికి కాస్త ఉపశమనం కల�

    రాష్ట్ర వ్యాప్తంగా 15ఏళ్ల వాహనాల నిషేదం

    November 5, 2019 / 06:22 AM IST

    రాష్ట్ర వ్యాప్తంగా వాడుకలో ఉన్న 15 ఏళ్ల వాహనాలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేదం అన్ని వాహనాలకు కాదు కేవలం ప్రభుత్వ వాహనాలకు మాత్రమే. పట్నా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పాత వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతుందని బీహార్ రాష్ట్ర ప్రభ�

    పట్నాలోనే వరద సమస్య ఉందా…జర్నలిస్టులపై బీహార్ సీఎం ఆగ్రహం

    October 2, 2019 / 07:36 AM IST

    పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �

    20 ఏళ్లలో రికార్డు స్థాయి వర్షం : డిప్యూటీ సీఎం ఇంట్లోకి నీళ్లు 

    October 1, 2019 / 04:58 AM IST

    ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు   వరద నీరు ముంచెత్తింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు 20ఏళ్లలో  అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపార�

    వరదనీటిలో మోడల్ వయ్యారాలు

    September 30, 2019 / 07:02 AM IST

    వరద నీటిలో సతమతమవుతుంటే ఈ యువతి మాత్రం రెడ్ డ్రెస్ వేసుకుని కారు పక్కన నిల్చొని హొయలు పోతూ ఫొటో షూట్ చేసింది. ఇది ఫేమస్ అవడానికో.. చౌకబారు తెలివితేటలో కాదు. బీహార్‌లో కురుస్తున్న వర్షాలు. అక్కడి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు బయట ప్రపంచా

    బీహార్‌లో వరదలు : 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

    September 29, 2019 / 04:25 AM IST

    బీహార్ రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మధుబని, కిషన్ గంజ్, ముజఫర్ పూర్, అరరియ, బంకా, సమస్తిపూర్, సహస, పు

    ముంచేస్తున్నవర్షాలు:ఆస్పత్రిలోకి వరద..బీహార్‌లో రెడ్ అలర్ట్

    September 28, 2019 / 09:43 AM IST

    బీహార్‌లో గత రెండు రోజుల నుంచి వ‌ర్షాలు ఏక‌ధాటిగా కురుస్తున్నాయి. రాజ‌ధాని పాట్నాలోనూ భారీ నుంచి అతి భారీగా  వ‌ర్షం కురిసింది. న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. న‌లంద మెడిక‌ల్ కాలేజీలోకి వ‌ర‌ద నీరు ప్ర‌వేశించింది. రోగులు ఉం

10TV Telugu News