Home » patna
School Principal in Patna gets death sentence for raping calss 5 student : 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ పాట్నాలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బీహార్ రా
Patna : cheating of Rs. 67 thousand fake police : బీహార్ లో నకిలీ పోలీసుల ఆగడాలు అంతా ఇంతా కాదు . ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఓ మనిషిని నిలువునా దోచేసుకున్నారు. పోలీసులమని చెప్పి నమ్మించి ఓ వ్యక్తి నుంచి ఏఖంగా రూ.67వేలు తీసుకుని క్షణాల్లో ఉడాయించారు. తాను నకిలీ పో�
dry Bihar, Police arrest MBA bootlegger whose sales topped 9 lakh per day : బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కళ్లు కప్పి అక్రమార్కులు తెగ సంపాదిస్తున్నారు. ఎంబీఏ చదివిన విద్యార్ధి ఏకంగా రోజుకు రూ.9లక్షల విలువ చేసే మద్యాన్ని అమ్ముతూ పోలీసు�
Nitish Kumar Likely To Take Oath As Bihar CM : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన జేడీయూ అధినేత పదవీప్రమాణం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాకున్నా ముఖ్యమంత్రి పదవికి ఎన్�
Ahead of Bihar election result, Congress rushes observers to state మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-10,2020)వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. 38 జిల్లాల వ్య
2020 are my last polls: Nitish Kumar : బీహార్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2020 తన చివరి ఎన్నికలని ప్రకటించారు. బీహార్ లో ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగనుంది. 2020, �
BJP manifesto: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఓటర్లను అట్రాక్ట్ చేసే విధంగా మేనిఫెస్టోలు రూపొందించాయి. ఇప్పటిక�
Bihar Widow : బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. బహదూర్ చక్ ఏరియాకు చెందిన ధర్మషీలా దేవి(23) అనే మహిళ కు ఇప్పటికి 3 సార్లు పెళ్లి అయ్యింది. నాలుగో సారి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న దివ్యాంగుడైన కన్న కొడుకును నీట ముంచి హత్య చేసింది. �
విడాకుల పత్రంపై సంతకం పెట్టేదాక పుట్టింటికి పంపించేది లేదని ఓ వివాహితను గదిలో నిర్భందం చేశాడో భర్త. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…నాగ్ పూర్ కు చెందిన Sonia Dutta మహిళ Bengaluru లో pharmacologist గా ప
ఢిల్లీలో చేసిన అభివృద్ధిని బీహార్ రాష్ట్రంలో చేసి చూపిస్తామంటోంది AAP. పాట్నాలో ఆప్ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్స్ ఆకర్షిస్తున్నాయి. కేజ్రీవాల్ కృష్ణుడు అవతారంలో ఉండి..బీహార్ రాష్ట్రాన్ని కాపాడుతున్నట్లుగా ఉంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, �