Home » patna
దుర్గాదేవికి పూజరి చేస్తున్న పూజ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతనిని చూడడటానికి చాలా మంది ఆలయానికి పోటెత్తుతున్నారు. పాట్నాలో ఓ ప్రాంతంలో ఉన్న ఆలయంలో దుర్గాదేవి పూజలు నిర్వహిస్తున్నారు.
రూ.50 ఇవ్వలేదని స్నేహితుడిని హత్యచేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బీహార్ లో జరిగింది. గంజాయికి డబ్బు ఇవ్వలేదనే కసితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సభ్య సమాజంలో తలదించుకునే పని చేసి దారుణానికి ఒడిగట్టాడు.
ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్�
ఆక్సిజన్ అందిస్తూ..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు. అతడే..పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్.
Jharkhand girl getting robbed and thrashed by facebook lover : ఫేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితులు ప్రేమికులుగా మారారు. మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చ�
కూర్చుని నిక్షేపంలా కూర్చుని అన్నం తింటున్న వ్యక్తి చచ్చిపోయాడని నిర్థారించారు డాక్టర్లు. పైగా అతను చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తో పాటు డెడ్ బాడీని కూడా బంధువులకు అప్పగించారు. బీహార్ లో డాక్టర్ల చేసిన ఘనకార్యంతో సదరు వ్యక్తి బంధువులు అగ్�
Ease of Living Index 2020లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్ను రూపొందించారు. పక్కరాష్ట్రాల్లోని నగరాలు ర్యాంకింగ్ను మెరుగ�
School Principal death penalty student Rape: గురువంటే దైవంతో సమానం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. అందుకే.. ఉపాధ్యాయుడు అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. దైవంతో సమానంగా చూస్తారు. కానీ, కొందరు టీచర్లు కీచకుల్ల�
School Principal in Patna gets death sentence for raping calss 5 student : 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ పాట్నాలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బీహార్ రా