Home » patna
విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు.
ఆప్ ఇచ్చిన అల్టిమేటంపై కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ స్పందించారు.
టీ తాగి, విలేకరుల సమావేశాలు పెడితే విపక్షాల కూమిటి ఏర్పడుతుందంటే 20ఏళ్ల క్రితమే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.
Viral Video : ఇద్దరు మహిళా టీచర్లు రెచ్చిపోయారు. స్కూల్ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ప్రిన్సిపాల్ జట్టు పట్టుకుని చెప్పుతో కొట్టారు
హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి సన్నిహితంగా ఉన్నారంటూ కొందరు ముస్లిం యువకులు హిందూ కుర్రాడిపై దాడికి తెగబడ్డారు. బండిపై వెళ్తున్న ఇద్దర్నీ ఆపి అబ్బాయిని చితకబాదారు. పాట్నాలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’ విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పాట్నాలోని రబ్రీ దేవి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆమె తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీకి వెళ్లిపోయిన కొద్ది సేపటికే అధికారులు వారి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహ
భార్య తనను అడగకుండా తనకు ఇష్టమైన స్వెట్టర్ను ఉతికిందన్న కోపంతో ఓ భర్త ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న భార్య, చుట్టుపక్కల ప్రజలు తేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది.
నీతి, నిజాయితీ పక్కనపెట్టి భారీ మొత్తంలో ఆస్తులు వెనకేసుకుంటూ లేనిపోని ఆడంబరాలకు పోతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ సాదాసీదా నేతలు, నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారంటే నమ్ముతారా?
గురువారం పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జూనియన్ బాలికల జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నితీష్, తేజస్వి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభానికి ముందు ఆ ప్రాంతం పవర్ కట్లో చిక్కుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం అక్కడకు చేరుకునే సరికే ఆ పర
పాట్నాలో ఉద్రిక్తత.. టీచర్ అభ్యర్థులపై లాఠీఛార్జ్!