Home » patna
కొబ్బరి అనే పదానికి ఎలాంటి రాజకీయ పార్టీల సెంటిమెంట్లు లేవు కాబట్టి, ఈ పేరు మార్పుపై ఎలాంటి వివాదం లేదు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి పేరును తొలగించడం పట్ల పెద్ద వివాదమే లేచేలా కనిపిస్తోంది.
ఓ వ్యక్తి తన తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకుకు అంత్యక్రియలు చేశాడు. కట్టెలు పేర్చాడు. కొత్త బట్టలు కట్టాడు. పూల దండ వేశాడు. ఆ తరువాత అంత్యక్రియలు చేశాడు.
వచ్చే వారం సెలవులపై విద్యాశాఖ అధికారులకు సెలవులను నిషేధిస్తూ బీహార్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారుల లీవ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
సమావేశం అనంతరం విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశానికి ఆప్ డుమ్మా కొట్టింది. ఇక పాట్నా సమావేశం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆప్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తైనా చాలా క్లిష్టంగా ఉంటుందంటూ పేర్కొన్నారు
బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది.
పేదల పక్షాలన ఉన్నాం..కాబట్టి మనదే విజయం.ఇద్దరు ముగ్గురు కోసం బీజేపీ పనిచేస్తోంది. బీహార్ ను గెలిస్తే దేశాన్ని గెలుస్తాం.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హెమంత్ సోరెన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) చీఫ్ సీతారం ఏచూరి సైతం పాట్నాకు చేరుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సైతం పాట్నాకి చేరుకున్నార�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలు పైచేయిగా ఉండాలని, అక్కడ కాంగ్రెస్ పెద్దన్నలా వ్యవహరించకూడదని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాన్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్లకు ఆహ్వానం పంపలేదని జనతాదళ్ యూనియన్ అధికార ప్రతినిధి క