Home » patna
విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెబుతూ బెంబేలెత్తించాడు. చివరికి అతడి బ్యాగులో పేలుడు పదార్థాలు ఏవీ లేని అధికారులు తేల్చారు. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ గ్రూప్ పేరు ‘ఘాజ్వా-ఇ-హింద్’. ఈ గ్రూపులో భారతీయులతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి విదేశీయులు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో మన జాతీయ పతాకం, జాతీయ చిహ్నానికి వ్యతిరేకంగా పలు పోస్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రసగుల్లా.. ఈ పేరు చెప్పగానే ప్రతిఒక్కరి నోట్లో నీళ్లూరుతాయి. రసగుల్లాను ఇష్టపడనివారు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రసగుల్లా వ్యవహారం హా�
బీహార్ లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఇది 10రెట్లు ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.
హోలీ పండుగ రోజు అందరూ రంగు నీళ్లు ఒకళ్ల మీద ఒకళ్లు జల్లుకుంటూ ఆనందోత్సాహలతో మునిగి తేలుతారు. కానీ ఒక చోట మాత్రం చెప్పులతో కొట్టకుంటారు. అదెక్కడో తెలుసా... బీహార్ లోని పాట్నాలో.
గంగా నది తీరంలో..చికిత్సలేని వ్యాధి బారిన పడుతున్నారు మహిళలు. వారి పాలు తాగితే బిడ్డలకు అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
సూది, నొప్పికి భయపడి కరోనా టీకాకు దూరంగా ఉంటున్న వారి కోసం జైకోవ్-డి.. నీడిల్ లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో సూది వాడరు. ఇక నొప్పే ఉండదు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారగా రోడ్డెక్కారు.
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పట్నా వీధుల్లో కారు నడుపుతూ కనిపించారు. దాణా కుంభకోణం కేసుకి సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు
బీహార్ లోని ఆర్జేడీ కార్యాలయంలో ఆ పార్టీ గుర్తు అయిన 6 టన్నుల లాంతర్ ని ఏర్పాటు చేశారు. ధీన్ని లూలూ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలని పార్టీ భావిస్తోంది.