Home » patna
సభ్యసమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి పండు ముసలి వారిపై కామాంధులు కన్నేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు..సామూహికంగా అత్యాచారాలకు తెగబడుతున్నారు. పాట్నాలో 50 ఏళ్ల వివాహితపై గ్య�
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకు వాటి కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి, హత్య చేసిన ఉదంతం బీహార్లో జరిగింది. బీహార్ లోని కైమూరు జిల్లా చైనూర్ పోలీస స్టేషన్ పరిధిలోని ఫక్రాబాద్ లో నివసించే నయిూమ్(23) మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతను త�
బాలీవుడ్ వర్ధమాన హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్..ఆత్మహత్య కేసులో మరో సంచలాత్మక ట్విస్టు చోటు చేసుకుంది. హీరో తండ్రి కేకే సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు. అసలు సుశాంత్ ఆత్మహత్య కేసులో ఏం జరుగుతోం�
బీహార్ లో లైంగికదాడి బాధితురాలికి రిమాండ్ విధించారు. బాధితురాలికి రిమాండ్ విధించడం పట్ల 376 మంది న్యాయవాదులు స్పందించారు. ఇది హేయమైన చర్య అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బీహార్లోని అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల యువతి ఈ �
ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది �
పది మందికి మంచి చెప్పాల్సిన జ్యోతిష్యుడు తన దగ్గరకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు మొదలెట్టాడు. అడ్డు వచ్చిన భర్తను హత్య చేశాడు. అక్రమ సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా మనుషులు వీటిపై ఎందుకు మోజు �
ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనమంటూ ఎంజాయ్ చేసాడు. పెళ్లనేసరికి పరారైన కామాంధుడు ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే రాజేష్ అదే నగరంలోని సంజన అనే యువతితో 2018 నుంచి ప్రేమలో పడ్డాడు. చాలాకాలం పాటు ఈ ప్రేమ పక్షులు ప�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
చైనాలోని ఊహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చేయడమే టార్గెట్టా.. లేదా యాదృచ్చికంగానే జరుగుతుందా.. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలను బలహీనం చేయాలని ఏవైనా అజాత శక్తులు ప్రయత్నిస్తున్నాయా.. అంటే జరిగే ఘటనలు అవుననేలా చేస్తున్నాయి. ద
ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులు బుర్ఖా వేసుకుని రావటానికి వీల్లేదంటూ బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని జేడీ ఉమెన్స్ కళాశాల యాజమాన్యం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. జేడీ ఉమెన్స్ కాలేజీలకు వచ్చే వ�