Home » patna
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఢిల్లీలో ఎయిర్ పోర్టులో పైలట్లు ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్..ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా గురువారం(మార్చి-28,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఏప్రిల్-6,2019న కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు సిన్హా సృష్టం చేశారు.మూడు దశాబ్దాలపాటు బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకుని సిన్హా కాం
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఎన్నికల ప్రచార సభలు..ఇతర సభలు..పార్లమెంట్.. వివిధ దేశాల్లో స్పీచ్లతో దంచి కొడుతుంటారు. పంచ్ పంచ్ డైలాగ్లు పేలుస్తుంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చ�
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో శుక్రవారం(మార్చి-3,2019) ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్టర్ పింటూ కుమార్ సింగ్ మృతదేహం ఆదివారం(మార్చి-3,2019) ఉదయం పాట్నాలోని జయప్రకా�
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ఆదివారం(మార్చి-3,2019) ప్రధాని మోడీ,సీఎం నితీష్ కుమార్ లు నిర్వహించిన సంకల్ప్ ర్యాలీపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్రమోడీ,సీఎం నితీష్ కుమార్,ఎల్ జేపీ అ
వాయుసేన జరిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�
పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేననీ..బీజేపీ అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్�
పాట్నా : బీహార్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు స్పీడ్�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాముడి అవతారం ఎత్తారు.
ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి