Home » Pawan kalyan
జీవో జారీ వెనక వైసీపీ భారీ వ్యూహం ఉందా?
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో అన్స్టాపబుల్ షో ఎపిసోడ్ షూట్ కూడా పూర్తయింది. సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారని అంతా భావించారు. ఈ ఎపిఓస్డ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పండక్కి వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ అనౌన్స్ చేయడంతో ఇప్పట్లో
హరిరామ జోగయ్య దీక్ష విరమించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు. నిమ్మ రసం ఇచ్చి హరిరామ జోగయ్యతో దీక్ష విరమింపజేశారు కాపు సంక్షేమ సేన నాయకుడు, జనసేన నేత దాసరి రాము. కాసేపట్లో పాలకొల్లు బయలుదేరనున
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ 2 టాక్ షో ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. ఈ టాక్ షోలో పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. ఇక తాజాగా అన్�
pawan kalyan-chegondi harirama jogaiah : మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టగా ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ఏలూరు ఆస్పత్రిలో కూడా చేగొండి దీక్షను కొనసాగిస్తు
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మూవీ టీం. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్గా ఉండబోతున్నట్లు చిత్ర
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ‘ఖుషి’ చిత్రాన్ని నేడు భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దర్శకుడు ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో అందాల భామ భూమికా హీరోయిన్గా నటించగ
కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి పూజ
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచిన సినిమా 'ఖుషి'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఈ రీ-రిలీజ్కి థియేటర్లు లేవని చెబుతున్నారు మల్టీప�