Home » Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్�
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది �
మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్లో వీరి వివాహం జరుగబోతోంది. తాజాగా నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలి�
నటి రేణు దేశాయ్ తన రెండు కార్లను అమ్మేశారు. ఆమెకేవైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందుకే కార్లు అమ్మేశారా? అనుకునేరు.. అలాంటిదేమీ లేదు. పవన్తో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె తనకు ఎటువంటి లోటు లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అలా
బీజేపీ, జనసేన రాష్ర్ట స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీలు కలసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఈ విషయం గురించి నేతలు వివరించారు. కాకపోతే విశాఖ జిల్లాలో ఎక్కడా జనసేన, బీజేపీ కేడ
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడం..ఢిల్లీకి వెళ్లి వచ్చి..పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత..స్పీడు పెంచారు. ఎవరూ ఊహంచని విధంగా రాజకీయాలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానుల అ
ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ ప�
వైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బాబు ఏడుస్తున్నాడంటే…అర్థం ఉంది..ర
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత